Monday, September 20, 2010
తొలి కావ్యం
సంస్కృతంలో కావ్యానికి చెప్పబడిన లక్షణాలనే తెలుగుకి అన్వయించి కావ్యం, ప్రబంధం అన్నారు. ఆ తర్వాత ప్రబంధం వేరుగా ప్రత్యేక లక్షణాలు చెప్పారు. నన్నయ రాసిన మహాభారతాన్ని కొంతమంది కావ్యేతిహాసమంటే,
Sunday, September 19, 2010
ఆంధ్రభోజుడు శ్రీకృష్ణదేవరాయులు
ఇతరమతాల బారినుండి హిందూ మత సంరక్షణకు కన్యాకుమారి నుండి కటకము వరకు రాయలసీమలో తెలుగుజాతి వీరులను నిల్పిన విజయనగర సామ్రాజ్యపు పట్టుకొమ్మలు కంచి, చంద్రగిరి, పెనుగొండ, గుత్తి రాయదుర్గము, పంపానగర విజయనగరము. ''కంచి'' ఐక్యమత్య విధానంతో శివకంచి విష్ణు కంచి, వేగవతీ నది తీరాన నిల్పిన పుణ్య భూమి.
Saturday, September 18, 2010
తొలి ప్రబంధం
పదహారవ శతాబ్దం నాటి రాయలకాలాన్ని విమర్శకులు ప్రక్రియాపరంగా ‘ప్రబంధయుగం’ అన్నారు. రాయలకాలంలో వెలువడిన వాటికే ప్రబంధాలనే పేరు వచ్చింది. రాయలు రాసిన ‘ఆముక్తమాల్యద’ కూడా ప్రబంధం అన్నారు. నిజానికి ఇది ఆధునిక విమర్శకుల సృష్టితప్ప వేరొకటి కాదు. తిక్కన తన భారతాన్ని ‘ప్రబంధమండలి’ అన్నాడు. ఎఱ్ఱనకు ‘ప్రబంధపరమేశ్వరుడు’ అనే బిరుదు వుంది. అవచి తిప్పయసెట్టి శైవ ప్రబంధం రాయమంటే
Friday, September 17, 2010
తొలి శతకం(first satakam in telugu)
తెలుగులో తొలి శతకమేది? అనే ప్రశ్నకి సమాధానం చెప్పడం కష్టమే. కొందరు మల్లికార్జున పండితారాధ్యుడనే శివ కవి రాసిన ‘శివతత్త్వసారము’ తొలి శతకమన్నారు. అజా, రుద్రా, శివా అనే మకుటాలతో 489 పద్యాలుగల
Thursday, September 16, 2010
తొలి వచనములు(first prose in telugu)
ప్రథమాంధ్ర వచన వాజ్ఞయాచార్యుడిగా ప్రథమాంధ్ర వచన నిర్మాతగా పేరొందిన కృష్ణమాచార్యులు కాలాన్ని కొందరు క్రీ.శ.1290 ప్రాంతంగా, మరికొందరు 1260-65 ప్రాంతంగా భావించారు. ఆంధ్ర రచయితల సంఘం పక్షాన ఆచార్య ఎం.కులశేఖరరావుగారు ‘సింహగిరి వచనములు’ పేర
తొలి వ్యాకరణ గ్రంథం(first book on telugu grammar)
తెలుగులో కంటే ముందుగా తమిళ, కన్నడ భాషలలో వ్యాకరణాల రాయబడ్డాయి. పదకొండవ శతాబ్దం వరకు తెలుగు భాషకి వ్యాకరణాలు వెలువడలేదు (ఎవరన్నా రాసినా దొరకలేదు). మన వాజ్ఞ్మయపు తొలినాళ్లలో అన్నీ వివాదాస్పదమైనవే. అలాగే ‘ఆంధ్రశబ్ద చింతామణి’ అనే వ్యాకరణ గ్రంథ
Subscribe to:
Posts (Atom)