Tuesday, September 21, 2010

poem written by Devulapalli Ramanuja Rao from his essay మా ఊరు ఓరుగల్లు, from the book he wrote called పచ్చ తోరణం

కాబోలు నియ్యది కాకతీయులొకప్డు
కరకు నెత్తుట కత్తికడుగు చోటు

nenu saitham(Sri Sri)

నేను సైతం విశ్వవీణకు తంత్రినై మూర్చనలుపోతానూ..
నేను సైతం భువన ఘొషకు వెర్రి గొంతుక విచ్చి మ్రోస్తానూ…

వేదంలా ఘోషించే గోదావరీ

వేదంలా ఘోషించే గోదావరీ
ఆమరదామంలా శొభిల్లె రాజమహేంద్రీ
శతాబ్దాల చరిత గల సుందర నగరం
గతవైభవ దీప్తులతో కమ్మని కావ్యం

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి(sirivennala)

ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి
ఎప్పుడూ వదులుకోవద్దురా ఓరిమి
విశ్రమించవద్దు ఏ క్షణం
విస్మరించవద్దు నిర్ణయం

ఓ మహాత్మా ఓ మహర్షి(Sri Sri)

ఏది చీకటి ఏది వెలుతురు
ఏది జీవితమేది మ్రుత్యువు
ఏది పున్యం ఏది పాపం

చాటువులు(chatuvulu)

అప్పట్లో రాయల సీమలో వర్షాలు లేక పోతే, శ్రీ నాధుడు శివునిపై రాసిన పద్యం --

"సిరి గల వానికి చెల్లును,
తరుణులు పదియారు వేలు తగ పెండ్లాడన్,
తిరిపెమునకిద్దరాండ్రా,
పరమేశా గంగ విడుము పార్వతి చాలున్.."