Friday, September 24, 2010

తెలుగు లో మొట్టమొదటిగా లభించిన పద్యం. (first poem found in telugu)

తెలుగు బాష లో మొదట రాయబడినదని చెప్పబడే పద్యం తెలుసు కుందాము.
క్రీస్తు శకం ౮౪౮ వ సంవత్సరం లో పండరంగుని అద్దంకి శాసనం లోని తరువోజ పద్యం.

తెలుగు భాషలో నవలా ప్రక్రియ -- Novel in Telugu Literature




తెలుగు భాషలో నవలా ప్రక్రియ మొదలై నూరు సంవత్సరాలు దాటింది. నవల అనే సాహిత్య ప్రక్రియను మనం పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకున్నాం. నవల్లో మన తెలుగు నవలా రచయితలపై పాశ్చాత్య రచయితల ప్రభావంతో పాటు వంగ, మహారాష్ట్ర, కన్నడ, ఉర్దూ రచయితల ప్రభావం ఎంతగానో ఉంది. నేడు తెలుగు సాహిత్యంలో ప్రజల గౌరవాదరణలను పొందుతున్న ఏకైక సాహితీ ప్రక్రియ నవల అని నిస్సందేహంగా చెప్పవచ్చు.