Monday, September 20, 2010

తొలి కావ్యం

సంస్కృతంలో కావ్యానికి చెప్పబడిన లక్షణాలనే తెలుగుకి అన్వయించి కావ్యం, ప్రబంధం అన్నారు. ఆ తర్వాత ప్రబంధం వేరుగా ప్రత్యేక లక్షణాలు చెప్పారు. నన్నయ రాసిన మహాభారతాన్ని కొంతమంది కావ్యేతిహాసమంటే,